అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం(21/02/2011 )సందర్భంగా ఆర్.జి.యు.కె.టి బాసర డైరెక్టర్ రాజేంద్రసాహు నుండి ఉపన్యాస పోటీల్లో బహుమతులు అందుకున్న విజేతలు...
తెలుగు న్యాయనిర్ణేతలు (ప్రక్కన )
బాసర ఆర్.జి.యు.కె.టి కేంద్రంగా జరిగిన
ఉపన్యాస పోటీల్లో విద్యార్థులు పోటీపడి ఉపన్యసించారు.
వ్యక్తిగత విభాగాల్లో విజేతలు...
ప్రథమ బహుమతి : బి.రేణుక B09 1334 ...Claas:W 6
ద్వితీయ బహుమతి : వెంకటరమణ ..... Phi 8
ప్రోత్సాహక బహుమతి: చరిత్ర .....B091690 ...Phi 9
వీరికి అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం సందర్భంగా ఆర్.జి.యు.కె.టి బాసర డైరెక్టర్ రాజేంద్రసాహు నుండి బహుమతు లు అందజేయడం జరిగిందనీ తెలుగుమెంటర్స్.....
తూర్పింటి.నరేశ్ కుమార్ , బి .బాలకృష్ణ, డాక్టర్ గోపాలకృష్ణ , విజయ్ కుమార్ ,
మాటూరి సూరిబాబు , పరకాల శ్రీనివాస్ , ప్రభావతి ,విజయభాను , రమాదేవి , లక్ష్మి.అసిరెడ్డి
గార్లు తెలిపారు.
MEERU CHESINA PRAYATNAM ADBHUTAMAINADI
ReplyDelete